మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2021ను ప్రారంభించింది. రాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే ప్రకటించిన విధానం దేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ట్రలో ప్రవేశపెట్టిన 2018 విధానాన్ని సవరించి కొత్త ఈవీ విధానాన్ని ప్రవేసపెట్టారు. మహారాష్ట్రను “భారతదేశంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో” మార్చే లక్ష్యంతో ఇది ప్రవేశపెట్టబడింది.
2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) అన్ని కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో 10 శాతం ఉండాలని కూడా ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక మిషన్ కోసం, రాష్ట్ర ప్రభుత్వం రూ. 930 కోట్ల విలువైన విధానాన్ని రూపొందించింది, ఇది 31 మార్చి 2025 వరకు చెల్లుబాటు అవుతుంది. దీనిని విజయవంతం చేయడానికి, EVలకి రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల నుండి మినహాయించబడ్డాయి.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి
జనరల్ స్టడీస్-పాలిటి నోట్స్ PDF తెలుగు లో
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…
TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ నియామకాల రివైజ్డ్ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…