భారతదేశం మరియు ఇజ్రాయిల్ మూడు సంవత్సరాల ఉమ్మడి పని కార్యక్రమాన్ని కుదుర్చుకున్నాయి, ఇది 2023 వరకు కొనసాగనుంది. ఉమ్మడి పని కార్యక్రమాన్ని వ్యవసాయంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించారు. కొత్త పని కార్యక్రమం కింద, ఇజ్రాయిల్ వ్యవసాయ మరియు నీటి సాంకేతికతల గురించి భారతీయ రైతులకు అవగాహన కల్పించడానికి 13 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఈలు) లను ఏర్పాటు చేయనుంది.
ఎనిమిది రాష్ట్రాల్లోని 75 గ్రామాలలో విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ (విఒఇ) అనే ఒక మాదిరి ఎకోసిస్టమ్ ను వ్యవసాయ రంగంలో ఏర్పాటు చేయ బడుతుంది. ఈ కొత్త కార్యక్రమం నికర ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది మరియు రైతుల వ్యక్తిగత జీవనోపాధిని పెంచుతుంది. భారతదేశం మరియు ఇజ్రాయిల్ ఇప్పటివరకు ఇలాంటి నాలుగు ఉమ్మడి పని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశాయి.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 02 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…