కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం “ముఖ్యామంత్రి కోవిడ్ -19 పరివార్ ఆర్తిక్ సహాయత యోజన” ను ప్రారంభించింది. సాంఘిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, మహమ్మారి తో సభ్యుడిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ .50 వేల ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుంది. కోవిడ్ -19 మహమ్మారికి ఏకైక సంపాదించే వ్యక్తి ని కోల్పోయిన కుటుంబాలకు నెలకు రూ .2,500 పెన్షన్ ఇవ్వబడుతుంది.
COVID-19 కు తల్లిదండ్రులు ఇద్దరిని లేదా ఒకరిని కోల్పోయిన పిల్లలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు నెలకు, 2,500 పెన్షన్ అందించబడుతుంది.ఢిల్లీ ప్రభుత్వం వారికి ఉచిత విద్యను కూడా అందిస్తుంది
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…
నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్సైట్లో…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…