బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్ హాన్స్) సైకియాట్రీ విభాగం అధిపతి డాక్టర్ ప్రతిమా మూర్తి ఐదేళ్ల పాటు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆమె మార్చి 2026 లో పదవీ విరమణ చేయనున్నారు. ‘వరల్డ్ నో టొబాకో డే 2021’ సందర్భంగా ఆమెకు WHO రీజనల్ డైరెక్టర్స్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు లభించింది.
కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొఫెసర్ మరియు న్యూరాలజీ అధిపతి, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ఉన్నత పదవిని చేపట్టలేకపోయిన తరువాత జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ యొక్క పూర్తి కాల డైరెక్టర్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదం పై NIMHANS ఆమెను నియమించింది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |
రాష్ట్రంలోని గ్రూప్ I సర్వీసుల్లోని వివిధ విభాగాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్…
భూమి యొక్క అంతర్గత భాగం భూమి యొక్క అంతర్గత భాగం/ నిర్మాణం అనేక కేంద్రీకృత పొరలతో రూపొందించబడింది, వీటిలో ముఖ్యమైనవి…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…
రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…