పల్లె, పట్టాన ప్రకృతి వనాల పేరుతో చిట్టడవులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చిట్టడవి 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. జపాన్లో విజయవంతమైన మియావాకి విధానం లో పెంచనున్నారు. రాష్ట్రం లో దీనిని ‘యాదాద్రి నమూనా’గా పిలుస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే ఈ విధానంతో తక్కువ కాలంలోనే ఆ ప్రాంతం దట్టమైన అడవిని తలపిస్తుంది.
తెలంగాణా లో 590 మండలాలు ఉన్నాయిప్రతీ మండల కేంద్రానికి లేదా పెద్ద గ్రామా పంచాయితీ లో ఒకటిని పరిగణ లోకి తీసుకుంటారు. ఈ లెక్కన 590 గ్రామీణ ప్రాంతాలలో ప్రకృతీ వానలు ఏర్పడనున్నయి. కనిష్టం గా 2,900 ఎకరాలు గరిష్టంగా 5,900 ఎకరాల్లోఈ వనాల్ని ఏర్పాటు చెయ్యాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
RPF సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…