డిజిటల్ ఇండియా కార్యక్రమం 1 జూలై 2021 కి తన ఆరు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. డిజిటల్ ఇండియా అనేది భారతదేశాన్ని డిజిటల్ సాధికారత గల సమాజంగా మరియు నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం. దీనిని 1 జూలై 2015న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గత 6 సంవత్సరాలలో, ప్రభుత్వం డైరెక్ట్ బెనెట్ ట్రాన్స్ ఫర్, కామన్ సర్వీసెస్ సెంటర్లు, డిజిలాకర్ మరియు మొబైల్ ఆధారిత ఉమాంగ్ సేవలు వంటి అనేక డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించింది.
ఆధార్ సహాయంతో ప్రభుత్వం భారతదేశంలోని 129 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపును అందించింది. జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఆధార్ (JAM) డిజిటల్ వేదికలు ద్వారా వివిధ పథకాల ప్రయోజనాలను అందించడంలో ప్రభుత్వానికి సహాయపడ్డాయి.
డిజిటల్ ఇండియా కార్యక్రమం మూడు కీలక విజన్ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది:
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…