చిత్రనిర్మాత వినోద్ కప్రి రాసిన ‘1232 కి.మీ: ది లాంగ్ జర్నీ హోమ్’ అనే కొత్త పుస్తకం బీహార్ నుండి ఏడుగురు వలస కార్మికుల ప్రయాణాన్ని వివరిస్తుంది, వారు సైకిళ్ళలో ఇంటికి తిరిగి వెళ్లి ఏడు రోజుల తరువాత వారి గమ్యస్థానానికి చేరుకున్నారు. ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ప్రచురించింది. మార్చి 2020 లో దేశవ్యాప్త లాక్డౌన్ వలన వేలాది మంది వలస కార్మికులు కాలినడకన వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.
కాప్రి ఈ ఏడుగురు వలస కార్మికులతో – రితేష్, ఆశిష్, రామ్ బాబు, సోను, కృష్ణ, సందీప్ మరియు ముఖేష్ – తోకలిసి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నుండి బీహార్ లోని సహర్సాకు వారి 1,232 కిలోమీటర్ల ప్రయాణంలో ఉన్నారు. ఇది ధైర్యం యొక్క కథ, అలాగే ఈ ఏడుగురు పోలీసు లాఠీలు మరియు అవమానాలను ఎదుర్కోని , ఆకలి మరియు అలసటతో పోరాడి వారి ఇంటికి చేరుకున్నారు. రచయిత ప్రకారం, కార్మికులు సైకిల్ ను 1,232 కిలోమీటర్లు ఆహారం లేకుండా,ఎటువంటి సహాయం లేకుండా తీవ్రమైన పరిస్థితుల్లో వాళ్ళఇంటికి ఎలా చేరుకున్నారో అని తెలుసుకోవడానికి అతను ఆసక్తిగా ఉన్నాడు.
కొన్ని ముఖ్యమైన లింకులు
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
RPF సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…