బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్గా కేసలి అప్పారావు
ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్గా విజయనగరం జిల్లాకు చెందిన కేసలి అప్పారావును ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా జంగం రాజేంద్రప్రసాద్, గొండు సీతారాం, ఆదిలక్ష్మీ త్రిపర్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
న్యాయ శాఖ కార్యదర్శిగా సత్యప్రభాకర్రావు
రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా జి.సత్యప్రభాకర్రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చిత్తూరులోని 8వ అదనపు జిల్లా న్యాయాధికారిగా సేవలందిస్తున్నారు. సత్యప్రభాకర్రావును రెండేళ్ల పాటు డిప్యుటేషన్పై న్యాయశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…
TS TET పరీక్ష తేదీ 2024 విడుదల: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత…
నీటి సంరక్షణ ప్రచారాల జాబితా: భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ పథకాలు మరియు ప్రచారాలు ప్రభుత్వం…
Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…