రాష్ట్రంలో ఈ ఏడాది 6,916 ఎకరాల సాధారణ భూముల్లో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ అటవీకరణ(కంపా) నిధులు రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో అటవీ ప్రాంతాల సరిహద్దుల పరిరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, అటవీభూముల రక్షణకు కందకాల తవ్వకం, భూమి-తేమ పరిరక్షణ, అడవుల్లో వన్యప్రాణులకు గడ్డి, నీటి ఏర్పాట్లు, ఆవాసాలు మెరుగుపరచడం వంటివి కూడా చేపడతారు. 2022-23 వార్షిక ప్రణాళికకు రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం తెలపగా తుది అనుమతులు జాతీయస్థాయి కంపా కమిటీ నుంచి రావాల్సి ఉంది. మొక్కలు నాటిన 42,213 ఎకరాల్లో పచ్చదనం నిర్వహణ కోసం ఈ ఏడాది ఖర్చు చేయనున్నట్లు వార్షిక ప్రణాళికలో అటవీశాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి ఇచ్చిన ‘జంగల్ బచావో..జంగల్ బడావో’ నినాదం స్ఫూర్తిగా దీన్ని చేపడతారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 01 May 2024 Addapedia AP and Telangana,…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…