Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. నిజామాంధ్ర యువతీ మండలి కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
(a) 1 మరియు 3
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1, 2, 3
Q2. . కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q3. ‘తెలంగాణ జాగృతి’ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
Q4. అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు చేసింది ఎవరు?
Q5. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల చర్చలల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కింద పేర్కొన్న వాటిలో ఆ రెండూ అంశాలు ఏవి?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1, 2 కాదు
Q6. 1969 ఉద్యమంలో మహిళలు ఎంతో చురుకైన పాత్రపోషించారు. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
(a) 1 మరియు 3
(b) 2 మరియు 3
(c) 1 మరియు 2
(d) 1, 2, 3
Q7. 1969 ఉద్యమం సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కింది వాటిలో ఏవి?
(a) 1, 2 మరియు 3 మాత్రమే
(b) 2, 3 మరియు 4 మాత్రమే
(c) 1, 3 మరియు 4మాత్రమే
(d) పైనపెర్కొన్నవని
Q8. 1972 ఫిబ్రవరి 14న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పుచెప్పింది . ఈ తీర్పు అనంతర కాలంలో 1972 ఫిబ్రవరి 17న వరంగల్లోని అజంజాహీమిల్ మైదానంలో జరిగిన బహిరంగసభలో తెలంగాణకు అన్యాయం జరగనీయబోనని ప్రకటించింది ఎవరు?
Q9. తెలంగాణ ఉద్యమ సమయంలో గోడలపై ఆంధ్రనాయకులపై కోపంతో స్త్రీలను అవమానపరిచే వ్రాతలను వ్రాయగా ఎవరి ఆధ్వర్యంలో మహిళలు ఆ రాతలను తుడిచివేసే కార్యక్రమాన్ని హిమాయత్ నగర్ నుండి ప్రారంభించి పూర్తిచేశారు?
Q10. ప్రతిపాదన (A): కాసుబ్రహ్మానందరెడ్డి జనవరి 22, 1969న ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO 36) జారీ చేసి, తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులందరినీ వెనుకకు పంపనున్నట్లు ప్రకటించాడు.
కారణము (R) : తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరువేల మంది ఆంధ్ర ప్రాంతీయులని తిరిగి పంపనట్లయితే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (TNGOs) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
S1. Ans (d)
Sol: నిజామాంధ్ర యువతీ మండలి:
S2. Ans (d)
Sol:
S3. Ans (d)
Sol:’తెలంగాణ జాగృతి’:
S4. Ans (a)
Sol: తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న దహనకాండకు నిరసన హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ చౌరస్తాలో అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాల సాక్షిగా నల్గొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంత చారీ తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. శ్రీకాంతచారి అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు ఇచ్చాడు
S5. Ans (c)
Sol: పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల చర్చలల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రం పేరు ఒక అంశం కాగా, హైకోర్టుకు సంబంధించిన అంశం మరొకటి.
S6. Ans(d)
Sol: 1969 ఉద్యమంలో మహిళలు ఎంతో చురుకైన పాత్ర పోషించారు.
S7. Ans(d)
Sol: 1969 ఉద్యమం సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
S8. Ans(b)
Sol: 1972 ఫిబ్రవరి 14న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పుచెప్పింది. ఈ తీర్పు అనంతర కాలంలో 1972 ఫిబ్రవరి 17న వరంగల్లోని అజంజాహీమిల్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగనీయబోనని ప్రకటించింది.
S9. Ans(a)
Sol: తెలంగాణ ఉద్యమ సమయంలో గోడలపై ఆంధ్రనాయకులపై కోపంతో స్త్రీలను అవమానపరిచే వ్రాతలను వ్రాయగా కుముదినీ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు ఆ రాతలను తుడిచివేసే కార్యక్రమాన్ని హిమాయత్ నగర్ నుండి ప్రారంభించి పూర్తిచేశారు.
ఇటువంటి రాతలు రాయకుండా అరికట్టవలసిందిగా విజ్ఞప్తి చేసిన శాంతిసమితి నాయకులు :
S10. Ans (a)
Sol: 1969 జనవరిలో ఖమ్మం పట్టణంలో ఒక యువకుడు నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరువేల మంది ఆంధ్ర ప్రాంతీయులని తిరిగి పంపనట్లయితే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (TNGOs) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి జనవరి 22, 1969న ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO 36) జారీ చేసి, తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులందరినీ ఫిబ్రవరి 28, 1969 తేదీ వెనుకకు పంపనున్నట్లు ప్రకటించాడు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…
రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…