Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. కింది ప్రకటనలను పరిగణించండి.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏవి సరైనవి?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) పైనపేర్కొన్నవన్ని సరైనవి
(d) పైన పేర్కొన్నవన్ని సరైనవి కావు
Q2. సాహిత్యం, సంగీతం, నృత్యం, అభినయం, గానం, వాచకం, అలంకరణ, దుస్తులవంటి వేషధారణే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలను తనలో విలీనం చేసుకొని సర్వకళల సమాహారంగా పరిపూర్ణతను సాధించిన జానపద దృశ్య ప్రక్రియ ?
Q3. వినోబాభావే భూదానోద్యమ విజయానికి కలిసి వచ్చిన అంశాలు ఈ కింది వాటిలో ఏవి?
(a) 1 మరియు 3
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1, 2, 3
Q4. ‘కొండవీటి సామ్రాజ్యం‘లో, విప్రవినోదుల జన్మ వృత్తాంతం గురించి ఒక కథను వివరించినది ఎవరు?
Q5. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
A.1930 నుంచి 1940 1. శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q6. పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో మొదటివాడు ఎవరు?
Q7. ‘కాకతీయ రాజ్య భార ధౌరేయు’ అని పేరొందింది ఎవరు?
Q8. హైదరాబాదులో క్విట్ ఇండియా ఉద్యమం 1942 ను వ్యాప్తి చేయడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు?
Q9. చందా రైల్వే స్కీమ్ ఆందోళన లో ప్రముఖ పాత్ర వహించినది ఎవరు?
(a) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
(b) ముల్లా అబ్దుల్ ఖయ్యుం
(c) a మరియు b రెండూ
(d) పైనవేవి కావు
Q10. ప్రతిపాదన (A): వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.
కారణము (R) : మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
S1. Ans (c)
Sol:
S2. Ans (a)
Sol: సాహిత్యం, సంగీతం, నృత్యం, అభినయం, గానం, వాచకం, అలంకరణ, దుస్తులవంటి వేషధారణే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలను తనలో విలీనం చేసుకొని సర్వకళల సమాహారంగా పరిపూర్ణతను సాధించిన జానపద దృశ్య ప్రక్రియ యక్షగానం.
S3. Ans(d)
Sol: వినోబాభావే భూదానోద్యమ విజయానికి కలిసి వచ్చిన అంశాలు. వినోబాభావే గాంధీజీ శిష్యుడు కావడం, తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయడం, ఆయన ఆధ్యాత్మికత్వం, ఆయన పాదయాత్ర. భారతదేశ వ్యాప్తంగా వినోబాభావే 13 సంవత్సరాల్లో 36,500 మైళ్ళ పాదయాత్ర చేసి 40.4 మిలియన్ ఎకరాల భూమిని దానంగా పొందాడు. ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా సాధించిన భూమి కంటే భూదానోద్యమం ద్వారా సేకరించిన భూమే ఎక్కువ.
S4. Ans (d)
Sol: విప్రవినోదులు బ్రాహ్మణ కులంపై ఆధారపడి, వారిని మాత్రమే యాచించి, జీవించే ఒక తెగవారు. విప్రులు అంటే బ్రాహ్మణులు, వినోది అంటే గారడీ విద్యను ప్రదర్శించి వినోదింపచేసేవారు. మందులపల్లి గురుబ్రహ్మశర్మ తన ‘కొండవీటి సామ్రాజ్యం‘లో, విప్రవినోదుల జన్మ వృత్తాంతం గురించి ఒక కథను వివరించారు. విద్యారణ్యుని ‘శంకర విజయం‘లో కూడా విప్రవినోదుల పుట్టు పూర్వోత్తరాలు గురించి వివరించబడింది.
S5. Ans (a)
Sol: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సరళంగా అర్థంచేసుకోవడానికి వీలుగా దాన్ని నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. అవి
S6. Ans(c)
Sol: పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు మొదటివాడు. ఇతడే శాతవాహన రాజ్య స్థాపకుడు. కోటిలింగాల వద్ద దొరికిన శ్రీముఖునికి సంబంధించిన 8 నాణేల్లో ఒకటి మాత్రమే పోటెన్ అనే మిశ్రమ నాణెం, మిగిలినవన్నీ రాగి నాణేలు. ఈ నాణేలపై శ్రీముఖుని పేరు చీముకుడని ముద్రించి ఉంది. శాసనాల్లో సిముకుడిగా, పురాణాల్లో చిస్మకుడుగా, నాణేలపై చీమకుడుగా ముద్రించారు.
S7. Ans (A)
Sol: ముదిగొండ చాళుక్యులు, వెలనాటి చోళ పృథ్వీశ్వరుడు, కులోత్తుంగ చోళుడు కాకతీయ రాజ్య భూభాగాలనాక్రమించినారు. ఈ విపత్కర పరిస్థితులలో వీళ్లందరినీ ఓడించి, అంతరంగిక శత్రువులను అణచి కాకతీయ సింహాసనాన్ని భద్రంగా గణపతి దేవునికి అప్పగించి (1199) రేచర్ల రుద్రారెడ్డి కాకతి రాజ్య భార ధౌరేయు‘ దుగా ‘కాకతి రాజ్య సమర్థుడు‘గా పేరు పొందినాడు.
S8. Ans: (c)
Sol: హైదరాబాదులో క్విట్ ఇండియా ఉద్యమం 1942. దీనిని వ్యాప్తి చేయడంలో డా.మెల్కోటే కీలక పాత్ర పోషించాడు. స్వామి రామానంద తీర్థ ఉత్తరం ఆధారంగా ఉద్యమ వ్యాప్తి జరిగింది. పద్మజా నాయుడు హైదరాబాదులోని రెసిడెన్సి భవనంపై కాంగ్రెస్ పతకం ఎగురవేసింది
S9. Ans(c)
Sol: సామాజిక సంస్కరణల ప్రభావంతో హైద్రాబాద్లో తమ వంతు పాత్రవహించి హైద్రాబాద్లో సంస్కరణలకు నాందిపలికిన ఆధునిక భావాలు గల నాయకులు, తొలి కాంగ్రెస్ వాదులైన ముల్లా అబ్దుల్ ఖయ్యుం, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ లాంటి వారు హైద్రాబాద్లో తొలి ప్రజాబాహుళ్య ఉద్యమానికి నాయకత్వం వహించి స్థానిక ప్రజలలో స్వాతంత్ర్య సమరానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అదే ‘చాందానగర్ రైల్వే సంఘటన‘.
S10. Ans( a)
Sol: ముఖ్యంగా మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది. వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. హద్దులేర్పర్చే సమయానికి డుగా పడిఉన్న భూములను, అంతకుముందు వాటిని ‘శివాయి జమాబంది‘ (ఆక్రమణ) పద్ధతిలో గిరిజనులు సాగుచేస్తూ న్నప్పటికీ, రిజర్వ్ ఫారెస్ట్ కలిపేశారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…