Kesavananda bharati VS State of Kerala Case, కేశవానంద భారతి కేసు 1973
The case of Keshavananda Bharathi from Kerala has been going on for a long time in the history of the Supreme Court. The trial lasted for 68 days. The case was registered in 1973 between Swami Keshavananda Bharathi Sripadagalvaru and the Government of Kerala in Adner village, Kasaragod district, Kerala.
ఒక పీఠాధిపతి తమ హక్కు కోసం న్యాయస్థానానికెళ్లడం, ఈ పోరాటంలో ఆయన విజయం సాధిం చలేకపోయినా, తన వ్యాజ్యం ద్వారా దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు ఆయన దోహదపడటం ఊహకందని విషయం. ఒక వ్యాజ్యం ప్రపంచ దేశాల సర్వోన్నత న్యాయస్థానాలు ప్రస్తావించదగ్గ కేసుగా మారడం, మన న్యాయశాస్త్ర విద్యార్థులకు ఈనాటికీ ఒక బోధనాంశం కావడం విశేషం అనిపిస్తుంది. అలాగే చట్టాలు చేయడంలో ప్రభుత్వాల పరిమితులను సవాలు చేసినప్పుడల్లా ఈ కేసు తీర్పు చర్చకొస్తుంది.
కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణల చట్టం కారణంగా తమ ఆశ్రమానికి వున్న భూమి కోల్పోవలసి వచ్చినప్పుడు 1970లో కేశవానంద భారతి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ సంతృప్తికరమైన తీర్పు రాకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూముల ద్వారా లభించే ఆదాయం తోనే ఆశ్రమం మనుగడ సాగిస్తోందని, భూ సంస్కరణల చట్టం కారణంగా దాన్ని కోల్పోయామని ఆయన పిటిషన్ సారాంశం. ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగానికి తీసుకొచ్చిన 24, 25, 29 సవరణల కారణంగా మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు(25వ అధికరణ), ఆశ్రమ నిర్వహ ణకూ, దాని ఆస్తుల నిర్వహణకూ ఉన్న హక్కు(26వ అధికరణ), ఆస్తిహక్కు( 31వ అధికరణ) వగైరాలు ఉల్లంఘనలకు గురవుతున్నాయని కేశవనాంద భారతి వాదించారు.
APPSC/TSPSC Sure shot Selection Group
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన కేసుగా చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని అభివర్ణిస్తుంటారు. న్యాయరంగానికి చెందిన విశ్లేషకులు. ఈ కేసు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్లుగా చెబుతుంటారు. 1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు.
ALSO READ: TSPSC Group-4 Previous year Question Papers
కేశవానంద కేసులో (1973), సుప్రీం కోర్టు కొన్ని మైలురాయి సూత్రాలను ఏర్పాటు చేసింది,
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…