తెలంగాణ : యూకే కేంద్రంగా పనిచేస్తున్న డేటా అనలిటిక్స్, ఈఆర్పీ సేవల సంస్థ కగూల్ డేటా హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ప్రారôభించింది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై రానున్న మూడేళ్లలో దాదాపు రూ.37 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. భారత్లో విస్తరించేందుకు ఈ కొత్త కార్యాలయం ఉపయోగపడుతుందని కగూల్ డేటా ఇండియా హెడ్ కల్యాణ్ గుప్తా బ్రహ్మండ్లపల్లి తెలిపారు. 2025 నాటికి దేశంలో తమ ఉద్యోగుల సంఖ్య 2,000 కు చేరుకుంటుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్లో ఉత్పత్తి, రిటైల్, ప్రభుత్వ రంగ కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…
మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…