Telugu govt jobs   »   Telugu Current Affairs   »   The Central Government has allocated Rs....

ఏపీలో వైద్యశాలల నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం  రూ. 560  కోట్ల కేటాయింపు

ఏపీలో వైద్యశాలల నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం  రూ. 560  కోట్ల కేటాయింపు

  • విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు.
  • ఇందులో 350 సాధారణ పడకలు, 50 సూపర్‌ స్పెషాలిటీ పడకలు ఉంటాయని చెప్పారు.
  • రూ.384.26 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ఆసుపత్రి పనులను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించామన్నారు.
  • మొత్తంగా ఏపీలో ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.560.63 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతిని ఇచ్చినట్లు చెప్పారు

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్

 

AP: Committee for consideration of suggestions on new districts

 

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP: Committee for consideration of suggestions on new districts

 

Sharing is caring!