APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (IT) రంగంలో అత్యుత్తమ పనితీరు కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీద కొత్త అవార్డును ప్రకటించింది. మహారాష్ట్రలో రాజీవ్ గాంధీ అవార్డు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశేషమైన కృషి చేస్తున్న సంస్థలకు ఇవ్వబడుతుంది.
మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు హోం శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరుమీద రాష్ట్రంలో అవార్డును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని పిలుస్తారని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- మహారాష్ట్ర గవర్నర్: భగత్ సింగ్ కోష్యారి,
- మహారాష్ట్ర రాజధాని: ముంబై,
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి: ఉద్ధవ్ ఠాక్రే.
APCOB Manager & Staff Assistant Target Batch
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: