రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో మూడో భారతీయ ఐ.టి సంస్థగా విప్రో
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఇన్ఫోసిస్ తర్వాత మైలురాయిని సాధించిన మూడవ భారతీయ ఐ.టి సంస్థగా విప్రో మొదటిసారి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.3 ట్రిలియన్ ను తాకింది. జర్మనీ రిటైలర్ మెట్రో నుండి రూ.7.1 బిలియన్ల అతిపెద్ద ఒప్పందాన్ని ఈ సంస్థ గెలుచుకుంది. భారతదేశంలో మొత్తం 13 లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి, ఇవి రూ.3 ట్రిలియన్ m-cap ను దాటాయి. విప్రో ఇప్పుడు 14వ స్థానంలో ఉంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ ₹14.05 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో భారతదేశం యొక్క అత్యంత విలువైన కంపెనీ గా ఉంది, తరువాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మరియు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వరుసగా ₹11.58 ట్రిలియన్లు మరియు ₹8.33 ట్రిలియన్ల m-cap ను కలిగి ఉన్నాయి.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- విప్రో లిమిటెడ్ ఛైర్మన్: రిషాద్ ప్రేమ్ జీ.
- విప్రో ప్రధాన కార్యాలయం: బెంగళూరు;
- విప్రో ఎం.డి మరియు సి.ఇ.ఒ: థియరీ డెలాపోర్టే.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 3 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి