కరోనా కారణంగా అనాథలైన పిల్లల కోసం ఉత్తరాఖండ్ సిఎం వత్సల్య యోజన పదకాన్ని ప్రకటించారు
కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల కోసం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి వత్సల్య యోజనను ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్ర భుత్వం వారికి 21 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు నిర్వహాన , విద్య , శిక్షణ మరియు ఉపాధి కోసం ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలోని ఇటువంటి అనాథ పిల్లలకు నెలకు 3000 రూపాయల నిర్వహణ భత్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ అనాథల పితృస్వామ్య ఆస్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయనుంది, దీనిలో వారు పెద్ద అయ్యేంత వరకు వారి పితృఆస్తిని విక్రయించే హక్కు ఎవ్వరికి ఉండదు. ఈ బాధ్యత సంబంధిత జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ పై ఉంటుంది. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి: తిరత్ సింగ్ రావత్;
- ఉత్తరాఖండ్ గవర్నర్: బేబీ రాణి మౌర్య.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి