క్యూ4 FY21లో జిడిపి 1.3% పెరిగింది అని ఎస్ బిఐ పరిశోధనలో వెల్లడించింది
2020-21 నాలుగో త్రైమాసికంలో భారత జిడిపి 1.3% వృద్ధి చెందే అవకాశం ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సుమారు 7.3% ఉండవచ్చని ఎస్ బిఐ పరిశోధన నివేదిక ‘ఎకోర్యాప్’ తెలిపింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ ఎస్ ఓ) మార్చి 2021 త్రైమాసికంలో జిడిపి అంచనాలను, 2020-21 సంవత్సరానికి తాత్కాలిక వార్షిక అంచనాలను మే 31న విడుదల చేయనుంది.
స్టేట్ బ్యాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్ (ఎస్ బిఐ) సహకారంతో పరిశ్రమ కార్యకలాపాలు, సేవా కార్యకలాపాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 41 హై ఫ్రీక్వెన్సీ సూచికలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ‘నౌకాస్టింగ్ మోడల్’ను అభివృద్ధి చేసింది. 1.3% జిడిపి వృద్ధి అంచనా ప్రకారం, ఇప్పటివరకు తమ జిడిపి సంఖ్యను విడుదల చేసిన 25 దేశాలలో పోలిస్తే భారతదేశం ఇప్పటికీ ఐదవ-వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటుందని ఆర్థిక పరిశోధన బృందం తెలిపింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఎస్ బిఐ చైర్ పర్సన్: దినేష్ కుమార్ ఖారా.
- ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం : ముంబై.
- ఎస్ బిఐ స్థాపించబడింది: 1 జూలై 1955.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి