FY21 కొరకు ఆర్.బి.ఐ రూ.99,122 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయనుంది.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 31, 2021 (జూలై 2020-మార్చి 2021) తో ముగిసిన తొమ్మిది నెలల అకౌంటింగ్ కాలానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.99,122 కోట్ల మిగులును బదిలీ చేయనుంది. ఇది కాంటిన్జేన్సి రిస్క్ బఫర్ 5.50% వద్ద ఉంటుంది.
- ఈ సంవత్సరం ఆర్.బి.ఐ తన అకౌంటింగ్ సంవత్సరాన్ని జూలై-జూన్ నుండి ఏప్రిల్-మార్చి వరకు ప్రభుత్వ అకౌంటింగ్ సంవత్సరానికి అనుగుణంగా మార్చింది. ఫలితంగా, ఆర్.బి.ఐ యొక్క 2020-21 అకౌంటింగ్ సంవత్సరం కేవలం 9 నెలలు మాత్రమే. ప్రతి సంవత్సరం, ఆర్.బి.ఐ తన లాభంగా సంపాదించిందిన మొత్తం మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుందని గమనించాలి.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి