రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు
ఒడిషాలో రాజా పర్బా పండగ జరుపుకుంటారు. ఇది 3 రోజుల ప్రత్యేకమైన పండుగ, దీనిలో రుతుపవనాలు మరియు భూమి యొక్క స్త్రీత్వం ప్రారంభం ఆవుతుంది. ఈ సమయంలో భూమి లేదా భూదేవి మాత ఋతుస్రావానికి గురవుతుందని నమ్ముతారు. నాలుగో రోజు ‘శుద్ధి స్నానం’ రోజు. ఈ 3 రోజులు మహిళలు పనిచేయరు.
ఈ పండుగ కేకుల రకాలు (పితాస్)కు పర్యాయపదంగా ఉంటుంది. దీంతో ఒడిశా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (OTDC) ‘పితా ఆన్ వీల్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘పోడా పితా’, ‘మాండ‘, ‘కాకర’, ‘అరిషా’, ‘చకులి’, ‘చంద్రకళ’ వంటి వివిధ రకాల పితాలను ‘పితా ఆన్ వీల్స్’ (చక్రాలపై KIOSK లు) పై అందుబాటులో ఉంచాయి. సంప్రదాయ కేకులను విక్రయించే ఈ వాహనాలను భువనేశ్వర్, కటక్ మరియు సంబల్ పూర్ లలో ఉంచారు.
ఒడిషా యొక్క ఇతర పండుగలు
- కళింగ మహోత్సవం
- చందన్ యాత్ర
- కోణార్క్ డాన్స్ పండగ
- మాఘ సప్తమి
- నౌఖై
- చతర్ జాత్ర
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఒడిశా ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ మరియు గవర్నర్ గణేశి లాల్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 15 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి