NTPC లిమిటెడ్,నీటి సంరక్షణ కోసం UN యొక్క CEO వాటర్ మాండేట్లో చేరింది
భారత దేశం యొక్క అతి పెద్ద విద్యుత్ వినియోగ సంస్థ ఎన్.టి.పి.సి లిమిటెడ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద, సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి సారించే ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ యొక్క సిఇఒ వాటర్ మాండేట్ పై సంతకం చేసింది. ఈ చొరవ కంపెనీలు ఒకే విధమైన వ్యాపారాలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, ప్రభుత్వ అధికారులు, పౌర సమాజ సంస్థలు మరియు ఇతర కీలక భాగస్వాములతో భాగస్వామ్యం కావడానికి ఒక వేదికను కూడా అందిస్తుంది.
CEO వాటర్ మాండేట్ అనేది UN గ్లోబల్ కాంపాక్ట్ యొక్క ఒక చొరవ, ఇది సంస్థలను సమగ్ర నీటి వ్యూహాలు మరియు విధానాల అభివృద్ధి, అమలు మరియు బహిర్గతం చేయడంలో సహాయపడటానికి రూపొందించబడింది, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా వారి నీరు మరియు పారిశుద్ధ్య ఎజెండాలను మెరుగుపరచడానికి ఈ చొరవ సహాయపదుతుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- NTPC ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్: శ్రీ గుర్ దీప్ సింగ్;
- NTPC స్థాపించబడింది:
- NTPC ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ, ఇండియా.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 6 & 7 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి