ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి 2022-24 సభ్యుడిగా భారత్
- 2022-24 లో మూడు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు ప్రధాన సంస్థలలో ఒకటైన ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ECOSOC) సభ్యుడిగా భారతదేశం ఎన్నికచేయబడింది. ఆఫ్ఘనిస్తాన్, కజకస్తాన్, ఒమన్ లతో పాటు ఆసియా-పసిఫిక్ స్టేట్స్ కేటగిరీలో 2021 జూన్ 7న UNGA ద్వారా 54 మంది సభ్యుల ECOSOCకి భారత్ ఎన్నికైయ్యింది.
- అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ సమస్యలపై చర్చించడానికి మరియు సభ్య దేశాలకు మరియు ఐక్యరాజ్యసమితి వ్యవస్థకు ఉద్దేశించిన విధాన సిఫార్సులను రూపొందించడానికి ECOSOC ఒక కేంద్ర వేదికగా పనిచేస్తుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ECOSOC ప్రధాన కార్యాలయం: న్యూయార్క్ మరియు జెనీవా;
- ECOSOC స్థాపించబడింది: 26 జూన్ 1945;
- ECOSOC అధ్యక్షుడు: ఓహ్ జూన్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 8 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
prelims మరియు mains కి ఉపయోగపడే విధంగా నిష్ణాతులైన అధ్యపకులచే 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు మరియు అపరిమిత డౌట్ క్లారిఫికేషన్ తో IBPS RRB PO/Clerk గ్రామీణ బ్యాంక్ Target బ్యాచ్-పూర్తి వివరాల కోరకై కింద ఐకాన్ పై క్లిక్ చేయండి
IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ వద్ద ఇప్పడే చేరండి