శివశంకర్ మీనన్ రచించిన పుస్తకం భారతదేశం మరియు ఆసియా భౌగోళిక రాజకీయాలు: ది పాస్ట్, ప్రెజెంట్’
‘ఇండియా అండ్ ఏషియన్ జియోపాలిటిక్స్: ది పాస్ట్, ప్రెజెంట్’ పేరుతో ఒక పుస్తకాన్ని శివశంకర్ మీనన్ రచించారు. ఆయన ప్రధాన మంత్రి జాతీయ భద్రతా సలహాదారుడు మరియు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసారు , తన తాజా పుస్తకంలో గతంలోని అనేక భౌగోళిక రాజకీయ ఇబ్బందులను భారతదేశం ఎలా ఎదుర్కొందో అనే కధను చెప్పడానికి చారిత్రక సందర్భంలోని దశలను అన్వేషించారు.
మీనన్ చరిత్రకు భిన్నమైన విధానాన్ని అనుసరించారు. 1950లో టిబెట్ ను చైనా తీసుకోవడం లో ఉన్న తీవ్రతను ఆయన నొక్కి చెప్పారు, ఆయన ప్రకారం, ఇది భారతదేశం-చైనా సంబంధాలలో ఒక కీలకమైన క్షణం, కానీ చైనా ఆక్రమణను ఆపడంలో భారతదేశం విఫలమైందనే వాదనను సవాలు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి