స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్ ఎస్ దోరేస్వామి మరణించారు
ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్ ఎస్ డోరేస్వామి కన్నుమూశారు. ఆయన 1918 ఏప్రిల్ 10న బెంగళూరులో జన్మించారు, హరోహల్లి శ్రీనివాసయ్య డోరేస్వామి క్విట్ ఇండియా ఉద్యమంలో మరియు వినోబా భావే యొక్క భూదాన్ ఉద్యమంలో పాల్గొని ప్రసిద్ధి చెందారు. కర్ణాటకలోపౌర సమాజ ఉద్యమాలతో పాటు బెంగళూరులోని సరస్సులను పునరుద్ధరించడానికి ప్రచారం చేసి అందరికి సుపరిచితుడయ్యారు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి