ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్న క్రిస్ బ్రాడ్
ఐసిసి ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ, “క్రిస్ బ్రాడ్” జూన్ 18 నుండి సౌతాంప్టన్ లోని అగేస్ బౌల్ లో ప్రారంభం కానున్న భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ ను పర్యవేక్షించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ మ్యాచ్ కోసం అధికారులను ప్రకటించింది. ఐసిసి ఎలైట్ ప్యానెల్ కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ మరియు మైఖేల్ గోఫ్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఐసిసి ఛైర్మన్: గ్రెగ్ బార్క్లే.
- ఐసిసి సిఇఒ: మను సాహ్నీ.
- ఐసిసి ప్రధాన కార్యాలయం: దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 9 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి