కేంద్రం ఎల్ ఐసి ఛైర్మన్ ఎం ఆర్ కుమార్ పదవీకాలాన్ని మార్చి 2022 వరకు పొడిగించింది
ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐసీ) చైర్మన్ గా ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించడానికి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఇంతకు ముందు ఎల్ ఐసి చైర్మన్ గా ఆయన పదవీకాలం జూన్ 30,2021 న ముగియాల్సి ఉంది. ఇప్పుడు పొడిగించబడిన పదవీకాలం కింద, మిస్టర్ కుమార్ మార్చి13,2022వరకు ఈ పదవిలో పనిచేస్తారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఎల్ ఐసి ప్రధాన కార్యాలయం: ముంబై
- ఎల్.ఐ.సి స్థాపించబడింది: 1 సెప్టెంబర్ 1956.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 9 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి