సీబీఎస్ఈ కరిక్యులంలో కోడింగ్, డేటా సైన్స్ ను ప్రవేశపెట్టనుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) మైక్రోసాఫ్ట్ తో కలిసి కోడింగ్ ను 6-8 క్లాస్ విద్యార్థులకు కొత్త సబ్జెక్టుగా మరియు డేటా సైన్స్ ను 2021-2022 అకాడెమిక్ సెషన్లో 8-12 తరగతికి కొత్త సబ్జెక్టుగా పరిచయం చేయనుంది. ఈ రెండు కొత్త నైపుణ్య సబ్జెక్టులు జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) 2020 కి అనుగుణంగా ప్రారంభించబడుతున్నాయి.
కోడింగ్ మరియు డేటా సైన్స్ కరిక్యులం వలన కంప్యూటేషనల్ నైపుణ్యాలు, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత మరియు కొత్త టెక్నాలజీలకు బహిర్గతం కావడంపై దృష్టి సారించింది. ఎన్ఈపి 2020కి అనుగుణంగా, ఈ కోర్సులను ప్రవేశపెట్టడం అనేది విద్యార్థుల్లో తదుపరి తరం నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో మేము అభివృద్ధి చేసిన కోడింగ్ మరియు డేటా సైన్స్ పై కొత్త కోర్సు పాఠ్యప్రణాళిక విద్యార్థులను భవిష్యత్తు-సిద్ధంగా అభ్యసన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తుంది. మన విద్యార్థుల్లో స్వావలంబన ను పెంపొందించడానికి మరియు విజయానికి కీలకమైన సమస్యా పరిష్కారం, తార్కిక ఆలోచన, సహకారం మరియు డిజైన్ ఆలోచన వంటి నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన దశ.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- సిబిఎస్ఇ ఛైర్మన్: మనోజ్ అహుజా
- సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయం: ఢిల్లీ
- సిబిఎస్ఈ స్థాపించబడింది: 3 నవంబర్ 1962.
- మైక్రోసాఫ్ట్ సీఈఓ: సత్య నాదెళ్ల
- మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్: రెడ్ మండ్, వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 5 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి