ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్: భారత్ కు చెందిన సంజీత్ కుమార్ బంగారు పతకం సాధించాడు
ఏఎస్ బీసీ ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 91 కిలోల బరువు విభాగంలో భారత్ కు చెందిన సంజీత్ కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఐదుసార్లు ఆసియా ఛాంపియన్ షిప్ పతక విజేత మరియు కజకస్తాన్ కు చెందిన రియో ఒలింపిక్ రజత పతక విజేత వాసిలి లెవిట్ ను దుబాయ్ లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ ఫైనల్లో 3-2 తో ఓడించి స్వర్ణం సాధించాడు.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 1 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి