ప్రఖ్యాత శిల్పి, రాజ్యసభ MP రఘునాథ్ మోహపాత్ర మరణించారు
ప్రముఖ శిల్పి, వాస్తుశిల్పి, రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మోహపాత్ర కోవిడ్-19 చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒడిశాకు చెందిన మోహపాత్రకు 1975లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ మరియు కళా, వాస్తుశిల్పం, సంస్కృతి ప్రపంచానికి మార్గదర్శకంగా అందించిన సేవలకు గాను 2013లో పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
8 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
8 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి