SeHAT OPD పోర్టల్ ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్
భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘సర్వీసెస్ ఇ-హెల్త్ అసిస్టెన్స్ & టెలి కన్సల్టేషన్ (SeHAT) OPD పోర్టల్ ను ప్రారంభించారు. సేవ చేస్తున్న సాయుధ దళాల సిబ్బంది, అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు టెలిమెడిసిన్ సేవలను అందించడమే ఈ పోర్టల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
పోర్టల్ గురించి:
- టెలిమెడిసిన్ సేవల కొరకు https://sehatopd.in/ అనే పోర్టల్ వద్ద పొందవచ్చు.
- అధునాతన భద్రతా ఫీచర్లతో SeHAT OPD పోర్టల్ తుది వెర్షన్.
- ట్రయల్ వెర్షన్ ఆగస్టు 2020 లో ప్రారంభించబడింది మరియు బీటా వెర్షన్పై ఇప్పటికే 6,500 కి పైగా వైద్య సంప్రదింపులు జరిగాయి.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
27 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి