నేపాల్, భారత్తో 1.3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది
తూర్పు నేపాల్లోని శంఖువాసభ మరియు భోజ్పూర్ జిల్లాల మధ్య ఉన్న 679 మెగావాట్ల లోయర్ అరుణ్ హైడ్రోపవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి నేపాల్, భారత్తో 1.3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశ ప్రభుత్వ యాజమాన్యంలోని సత్లుజ్ జల్ విద్యుత్ నిగం (SJVN), పొరుగున ఉన్న హిమాలయ దేశంలో 679 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ప్రాజెక్ట్ గురించి:
- 1.04 బిలియన్ 900-మెగావాట్ల అరుణ్ -3 హైడ్రోపవర్ ప్రాజెక్టుల తరువాత నేపాల్లో భారత్ చేపట్టిన రెండవ మెగా ప్రాజెక్ట్ ఇది.
- ఈ ప్రాజెక్ట్ బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (BOOT) మోడల్ ప్రకారం అభివృద్ధి చేయబడుతుంది.
- ఈ 679 మెగావాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్ట్ 2017 వ్యయ అంచనాల ఆధారంగా దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ప్రాజెక్టు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: