మణిపూర్ రాష్ట్రానికి చేరిన మొట్టమొదటి పాసెంజర్ రైలు
అస్సాం సిల్చార్ రైల్వే స్టేషన్ నుండి ఒక ప్రయాణీకుల రైలు రాజధాని ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ కోసం మణిపూర్లోని వైంగైచున్పావో రైల్వే స్టేషన్కు చేరడం ద్వారా , రాష్ట్ర రైల్వే మ్యాప్లోనికి చేరింది. ఈ రైలు రెండు ఈశాన్య స్టేషన్ల మధ్య 11 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించినది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- మణిపూర్ ముఖ్యమంత్రి: ఎన్. బిరెన్ సింగ్
- గవర్నర్: నజ్మా హెప్తుల్లా.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి