ప్రజా ప్రతినిధుల సభలో ‘ఓటు విశ్వాసాన్ని’ కోల్పోయిన KP శర్మ ఒలి
నేపాల్ ప్రధాని కె పి శర్మ ఒలి ప్రతినిధుల సభలో విశ్వాస ఓటును కోల్పోయారు. కె పి శర్మ ఒలి తనకు అనుకూలంగా 93 ఓట్లు సాధించగా, 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో124 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, ప్రతినిధుల సభలో విశ్వాస తీర్మానాన్ని గెలవడానికి ఆయనకు కనీసం 136 ఓట్లు అవసరం.
ఎన్సిపి (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) ప్రభుత్వం నుండి తన మద్దతును ఉపసంహరించుకున్న తరువాత, పిఎం ఒలి విశ్వాస ఓటును ఎదుర్కొన్నారు. పార్లమెంటును రద్దు చేయాలన్న నిర్ణయానికి జనవరిలో కె పి శర్మ ఒలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి బహిష్కరించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- నేపాల్ రాజధాని ఖాట్మండు మరియు కరెన్సీ నేపాలి రూపాయి .
- నేపాల్ అధ్యక్షుడు: బిద్యా దేవి భండారి.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
11 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
11 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి