డిఫెన్స్ సర్వీస్ శాలరీ ప్యాకేజీని అందించడానికి భారత సైన్యంతో యాక్సిస్ బ్యాంక్ ఎంఒయు చేసుకుంది
దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత యాక్సిస్ బ్యాంక్ తన “పవర్ సెల్యూట్” కార్యక్రమం కింద రక్షణ సేవా వేతన ప్యాకేజీని అందిస్తూ భారత సైన్యంతో ఎంఒయుపై సంతకం చేసింది. డిఫెన్స్ సర్వీస్ శాలరీ ప్యాకేజీ ఆర్మీ ఆఫీసర్ల యొక్క అన్ని ర్యాంకులకు విభిన్న ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఎమ్ఒయు యొక్క ప్రజలు రక్షణ సిబ్బందితో పాటు రక్షణ పెన్షనర్లకు కూడా వర్తిస్తాయి.
బ్యాంకు ప్రకారం, ఇది ఆర్మీ సిబ్బంది అందరికీ ₹56 లక్షల వరకు వ్యక్తిగత యాక్సిడెంటల్ కవర్ ని అందిస్తుంది; అదనంగా 8 లక్షల వరకు ఎడ్యుకేషన్ గ్రాంట్; మొత్తం శాశ్వత వైకల్యనికి 46 లక్షల వరకు ప్రయోజనం; శాశ్వత పాక్షిక వైకల్యనికి ₹46 లక్షల వరకు; ఎయిర్ యాక్సిడెంట్ కి ₹1 కోటి, మరియు కుటుంబ సభ్యుడికి ఉచిత అదనపు డెబిట్ కార్డు వంటి ప్రయోజనాలు అందిస్తుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- యాక్సిస్ బ్యాంక్ హెడ్ ప్రధాన కార్యాలయం: ముంబై;
- యాక్సిస్ బ్యాంక్ స్థాపించబడింది: 1993;
- యాక్సిస్ బ్యాంక్ ఎండి మరియు యాక్సిస్ బ్యాంక్ సిఇఒ: అమితాబ్ చౌదరి.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి