అస్సాం CM హిమంత బిస్వా శర్మ ‘గార్డియన్ మినిష్టర్లను’ నియమించారు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలోని 34 జిల్లాల్లో ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పరిపాలనా సంస్కరణలు మరియు ఇతర సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడానికి ‘గార్డియన్ మినిష్టర్లను’ నియమించారు. ఈ జిల్లాల సమతుల్య, వేగవంతమైన మరియు స్థిరమైన అభివృద్ధి కోసం అస్సాంలోని మొత్తం 34 జిల్లాలకు 13 ‘గార్డియన్ మినిష్టర్లు’ నియమించబడ్డారు. కేటాయించిన మంత్రులు అన్ని కేంద్ర-ప్రాయోజిత పథకాల అమలుతో పాటు రాష్ట్ర స్వంత ప్రాధాన్యత కార్యక్రమాలకు బాధ్యత వహిస్తారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
అస్సాం గవర్నర్: జగదీష్ ముఖి.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
27 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి