టోక్యో ఒలింపిక్స్లో కుస్తీలో అధికారికంగా వ్యవహరించనున్న ఏకైక భారత రిఫరీ అశోక్ కుమార్
టోక్యో ఒలింపిక్స్ క్రీడల కుస్తీ మ్యాచ్ లలో విధులను అధికారికంగా వ్యవహరించనున్న ఏకైక భారత రిఫరీ అశోక్ కుమార్. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) విడుదల చేసిన అధికారుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. వరుసగా రెండో ఒలింపిక్స్ లో విధులు నిర్వహించనున్న అశోక్, UWW రిఫరీల విద్యావేత్త కూడా.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
27 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి