Telangana Has Added Two New Mandal’s | తెలంగాణలో రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి
The Telangana government has taken a key decision by establishing two more new Mandal’s in Telangana. It has issued orders to this effect on April 18, 2023.
APPSC/TSPSC Sure shot Selection Group
- తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 18 ,2023 న ఉత్తర్వులు జారీ చేసింది
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఉన్న 9 గ్రామాలను, రామారెడ్డి మండలంలోని ఒక గ్రామాన్ని కలిపి ’పాల్వంచ’ మండలంగా ఏర్పాటు చేసింది.
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఇటిక్యాల మండలంలో నుంచి తొమ్మిది గ్రామాలను వేరు చేస్తూ కొత్తగా ‘ఎర్రవల్లి’ అనే మండలాన్ని ఏర్పాటు చేసింది.
- కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది.
- మండలాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో స్థానిక కలెక్టర్కు తెలియజేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |