Seven retired judges from Telugu states as senior advocates | సీనియర్ న్యాయవాదులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు విశ్రాంత న్యాయమూర్తులు
అక్టోబరు 16న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో 47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇందులో తొమ్మిది మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు.
వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వంగాల ఈశ్వరయ్య, సి.ప్రవీణ్ కుమార్ (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు), డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి), రెడ్డి కాంతారావు, డాక్టర్ షమీమ్ అఖ్తర్, ఏనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ అడ్డుల వెంకటేశ్వరరెడ్డి (తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు) ఉన్నారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |