అమిత్ బెనేర్జీని BEML యొక్క CMDగా నియమించిన PESB
పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలెక్షన్ బోర్డు(PESB), ప్రభుత్వ రంగ సంస్త్థ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎంఎల్) కు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) గా అమిత్ బెనర్జీని ఎంపిక చేసింది. 2021 ఏప్రిల్ 26 న జరిగిన సమావేశంలో PESB దీనిని ప్రకటించింది. ప్రస్తుతం, బిఇఎమ్ఎల్ లిమిటెడ్ డైరెక్టర్ (రైల్ & మెట్రో) గా ఈయన పనిచేస్తున్నారు.
BEML లో మూడు దశాబ్దాలుగా తన వృత్తి జీవితంలో, శ్రీ బెనర్జీ ఆర్ అండ్ డి మరియు తయారీ విభాగాలలో పనిచేశారు. అతని అనుభవ కాలంలో SSEMU, మెట్రో కార్లు, క్యాటెనరీ మెయింటెనెన్స్ వెహికల్ వంటి వివిధ ఉత్పత్తుల రూపకల్పన మరియు అభివృద్ధి జరిగింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం: బెంగళూరు;
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ స్థాపించబడింది: మే 1964.