కేలరీలు లేనిదిగా ప్రసిద్ది చెందిన చైనాకు చెందిన ‘మాంక్ పండు’ హిమాచల్ ప్రదేశ్ లో ఫీల్డ్ పరిక్షల కై , కులులోని పాలంపూర్ ఆధారిత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ (CSIR-IHBT) లో మాంక్ పండ్ల పెంపకం ప్రారంభం కానుంది. CSIR-IHBT ఈ విత్తనాలను చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇంట్లో పెంచిన మూడేళ్ల తర్వాత ఫీల్డ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్: బండారు దత్తాత్రేయ;
- హిమాచల్ ప్రదేశ్ సిఎం: జై రామ్ ఠాకూర్.