Telugu govt jobs   »   Daily Quizzes   »   General Awareness MCQS Questions And Answers...

General Awareness MCQS Questions And Answers in Telugu, 25 March 2023, For TSPSC Groups, TS Police, TS High Court & TS District Court

General Awareness MCQS Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

General Awareness MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

General Awareness MCQS Questions And Answers in Telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

General Awareness MCQs Questions And Answers in Telugu

Q1. ఇండోనేషియా, ఇటలీలతో భారత్ ‘G20 ట్రోకా’లో చేరింది. G-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇవ్వనుంది?

(a) 2022

(b) 2023

(c) 2024

(d) 2025

 

Q2. నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి సంవత్సరం _________న జరుపుకుంటారు.

(a) 29 నవంబర్

(b) 30 నవంబర్

(c) 1 డిసెంబర్

(d) 2 డిసెంబర్

Q3. ‘1971: ఛార్జ్ ఆఫ్ ది గూర్ఖాస్ అండ్ అదర్ స్టోరీస్’ పేరుతో కొత్త పుస్తక రచయిత ఎవరు?

(a) అమిత్ రంజన్

(b) సుభద్ర సేన్ గుప్తా

(c) సంజయ్ బారు

(d) రచనా బిష్త్ రావత్

Q4. చైనాలోని బీజింగ్‌లో జరిగే 2022 వింటర్ ఒలింపిక్స్‌కు తాము హాజరు కాబోమని కింది వాటిలో ఏ దేశం ప్రకటించింది?

(a) తైవాన్

(b) భారతదేశం

(c) రష్యా

(d) USA

Q5. కింది వాటిలో 100% పేపర్‌లెస్‌గా మారిన ప్రపంచంలోని మొదటి ప్రభుత్వం ఏది?

(a) దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

(b) లౌసన్నే, స్విట్జర్లాండ్

(c) మాంట్రియల్, కెనడా

(d) కౌలాలంపూర్, మలేషియా

Q6. రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

  1. 2002
  2. 2010
  3. 2007
  4. 2004

Q7. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

  1. 1976
  2. 1966
  3. 1975
  4. 2006

Q8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ సంస్థకు ఇటివల IPS అధికారి గౌతం సవాంగ్ ను చైర్మన్ గా నియమించడం జరిగింది?

  1. AP ఎండోమెంట్ డిపార్టుమెంటు
  2. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC)
  3. AP మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
  4. పై వేవీకాదు

Q9. ఇటివల మిలాన్-2022 నావికా విన్యాసాలు ఎక్కడ జరిగాయి?

  1. కేరళ
  2. తమిళనాడు
  3. ఆంధ్రప్రదేశ్
  4. గుజరాత్

Q10. 2021-22 సామాజిక ఆర్ధిక నివేదిక ప్రకారం రాష్ట్ర అప్పు ఎంతగా ఉంది?

  1. రూ.3,87,125 కోట్లు
  2. రూ.3,90,000 కోట్లు
  3. రూ.4,12, 450 కోట్లు
  4. రూ.3,33, 666 కోట్లు

Solutions:

S1. Ans (b)

Sol. భారతదేశం డిసెంబర్ 2022లో ఇండోనేషియా నుండి G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది మరియు 2023లో మొదటిసారిగా G20 నాయకుల శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది.

S2. Ans.(c)

Sol. నాగాలాండ్ తన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని డిసెంబర్ 1, 2021న జరుపుకుంటోంది. నాగాలాండ్‌కు డిసెంబర్ 1, 1963న రాష్ట్ర హోదా లభించింది, కోహిమా దాని రాజధానిగా ప్రకటించబడింది.

S3. Ans.(d)

Sol.  ‘1971: ఛార్జ్ ఆఫ్ ది గూర్ఖాస్ అండ్ అదర్ స్టోరీస్’ పేరుతో కొత్త పుస్తకం విడుదలైంది; రచనా బిష్త్ రావత్ రచించారు.

S4. Ans.(d)

Sol. అటువంటి దౌత్యపరమైన బహిష్కరణకు వ్యతిరేకంగా చైనా పేర్కొనబడని “ప్రతిఘటనలను” ప్రతిజ్ఞ చేసిన తరువాత, US అధికారులు 2022 బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు హాజరుకారని బిడెన్ పరిపాలన ప్రకటించింది.

S5. Ans.(a)

Sol. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (UAE) క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ద్వారా 100% పేపర్‌లెస్‌గా మారిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రభుత్వంగా దుబాయ్ అవతరించింది.

S6. Ans(c)

Sol. రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకాన్ని 2007 వ సంవత్సరంలో ప్రారంభించారు.

S7. Ans(c)

Sol. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1975 వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1976 లో వ్యవసాయ పరిశోధనా కేంద్రం(National Agricultural research and Management) హైదరాబాద్ నందు ఏర్పాటు చేశారు. 1977 లో CCMB, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 1976 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్ని 5 వ పంచవర్ష ప్రణాళిక(1974-78) కాలంలో ఏర్పాటు అయ్యాయి.

S8. Ans(b)

Sol. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు ఇటివల IPS అధికారి గౌతం సవాంగ్ ను చైర్మన్ గా నియమించడం జరిగింది. మరియు ఆంధ్రప్రదేశ్ నూతన DGP గా కసిరెడ్డి రాజేంద్ర నాద్ రెడ్డిని నియమించడం జరిగింది.

S9. Ans(b)

Sol. ఇటివల మిలాన్-2022 నావికా విన్యాసాలు 27 ఫిబ్రవరి 2022 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో జరిగాయి.

S10. Ans(a)

Sol. 2021-22 సామాజిక ఆర్ధిక నివేదిక ప్రకారం రాష్ట్ర అప్పు రూ. 3,87,125 కోట్లు గా ఉన్నది . ఇది స్థూల ఉత్పత్తిలో 36% గా నమోదు అయ్యింది.

ULTIMATE Bank Foundation Batch 2023-24 SBI | IBPS | IBPS RRB (PO&CLERK) | Online Live Batch In Telugu By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

In which year Rajiv started Arogyasree scheme?

Rajiv Arogyasree Scheme was launched in the year 2007.