పలు రాష్ట్రాలను తాకిన తౌక్టే తుఫాను
తౌక్టే తుఫాను ఆదివారం తెల్లవారు జామున గరిష్ట తీవ్రతను కలిగి ఉంది మరియు ఇప్పుడు చాలా తీవ్రమైన తుఫానుగా మారింది (గాలి వేగం గంటకు 118 నుండి 166 కిమీ). భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తాజా తుఫాను హెచ్చరిక ఈ తుఫాను గుజరాత్ తీరం, మహారాష్ట్ర, గోవాకు దగ్గరగా చేరుకుంటుందని తెలిపింది.సోమవారం వరకు కోస్తా కర్ణాటక, కేరళప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు తీవ్రత వర్షపాతం కొనసాగుతుందని భావిస్తున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- భారత వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం: మౌసమ్ భవన్, లోధి రోడ్, న్యూఢిల్లీ.
- భారత వాతావరణ శాఖ స్థాపించబడింది:1875
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
15 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి