నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కు స్పెయిన్ యొక్క గొప్ప అవార్డు లభించింది
- భారత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య కుమార్ సేన్ కు సోషల్ సైన్సెస్ విభాగంలో స్పెయిన్ ద్వారా ‘2021 ప్రిన్సెస్ ఆఫ్ అస్తూరియాస్ అవార్డు‘ లభించింది. ప్రిన్సెస్ ఆఫ్ అస్తూరియాస్ అవార్డులు అనేది స్పెయిన్ లోని ప్రిన్సెస్ ఆఫ్ అస్తూరియాస్ ఫౌండేషన్ ద్వారా సైన్సెస్, హ్యూమానిటీస్ మరియు పబ్లిక్ అఫైర్స్ లో గుర్తించదగిన విజయాలు సాధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు లేదా సంస్థలకు వార్షికంగ బహుమతులు ప్రధానం చేస్తారు.
- 87 ఏళ్ల సేన్ 20 జాతీయుల 41 మంది అభ్యర్థుల నుండి “కరువులపై అతని పరిశోధన మరియు మానవ అభివృద్ధి, సంక్షేమ అర్థశాస్త్రం మరియు పేదరికం యొక్క అంతర్లీన యంత్రాంగాలు అన్యాయం, అసమానత, వ్యాధి మరియు అజ్ఞానానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి” గాను సేన్ ఎంపికచేయబడ్డాడు. ఈ అవార్డులో 50,000 యూరోల నగదు బహుమతితో పాటు అవార్డుకు ప్రాతినిధ్యం వహించే జోన్ మిరో శిల్పం మరియు డిప్లొమా ఉన్నాయి.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
27 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి